రాయికల్

బూత్ అధ్యక్షునిగా బోయిని నరేందర్

viswatelangana.com

April 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేట గ్రామ (బూత్ ) అధ్యక్షునిగా బోయిని నరేందర్ ను ప్రకటించిన బీజేపీ మండల అధ్యక్షుడు అన్నవేణి వేణు. నరేందర్ మాట్లాడుతూ ఇట్టి నియామకానికి సహకరించిన బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆకుల మహేష్, మండల ఉపాధ్యక్షుడు కోలా శంకర్, బీజేవైఎం ఉపాధ్యక్షుడు ఆనంద్, బూత్ అధ్యక్షులు నాగరాజు, గంగారెడ్డి, నాయకులు భూమేష్, విష్ణు, రాజు, రమేష్, శ్రీనివాస్, తిరుపతి, గంగస్వామి, నరేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button