కోరుట్ల

కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యునికి సన్మానం

viswatelangana.com

September 4th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఎన్నికలు జరుగగా, ఈ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎక్కల్ దేవి రాంచంద్రంను వారి వంశీయులు ఘనంగా సన్మానం చేసారు. ఈ సందర్భంగా రామచంద్రం మాట్లాడుతూ… కుల సంఘం ఎన్నికలలో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన పద్మశాలి కుల సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుండి పద్మశాలి సంఘం అలాగే దేవాలయ కమిటీ అభివృద్ధికి నా సాయశక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Related Articles

Back to top button