కోరుట్ల

రక్తదానం చేసిన ఆది శీనన్న యువసేన సభ్యుడు

viswatelangana.com

February 12th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలం లోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎండి సఫియా అనే పేషెంట్ కి ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని వైద్యులు తెలుపగా వెంటనే స్పందించి వెంకట్రావుపేట గ్రామానికి చెందిన చీపిరిశెట్టి రమేష్ ( యూత్ కాంగ్రెస్ నాయకుడు) రక్తదానం చేశాడు అనంతరం రక్తదానం చేసిన యువకున్ని భాథిత కుటుంబ సభ్యులు అభినందించారు..

Related Articles

Back to top button