రాయికల్

పహల్గాం మృతులకు కొవ్వొత్తులతో నివాళులు

viswatelangana.com

April 24th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలము భూపతిపూర్ గ్రామంలో లో పహల్గాం దాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button