రాయికల్

ఓటు వేయడం మన జన్మ హక్కు

viswatelangana.com

May 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో తోకల గంగాధర్ తల్లి మల్లు ఈ రోజు ఉదయం చనిపోయారు అంతక్రియలు పూర్తి చేశాక దుఖం లో ఉండి కూడా ఓటు వేయడం మన జన్మ హక్కు అని అది మన కర్తవ్యం అని ఓటు వినియోగించుకున్నారు గ్రామ ప్రజలు అతన్ని అభినందించారు

Related Articles

Back to top button