కోరుట్ల

గుద్దేటి రాజేంధర్ ను పరామర్శించిన సురభి నవీన్

viswatelangana.com

January 23rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ బీజేపీ కోశాధికారి గుద్దేటి రాజేందర్ మాతృమూర్తి మరణించడంతో అర్బన్ కాలనీలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button