కోరుట్ల

లక్ష రూపాయల ఎల్ ఓ సి నీ లెటర్ ను అంద చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్

viswatelangana.com

February 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామానికి చెందిన ఎండీ తాన్విర్ అనే వ్యక్తి ఇటీవలే అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స నిమిత్తం వెళ్లిన ఆ యువకునికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఒక లక్ష రూపాయల ఎల్ ఓ సినీ స్ధానిక మాజీ సర్పంచ్ వనతాడుపుల అంజయ్య గ్రామస్థుల సమక్షంలో లక్ష రూపాయల ఎల్ ఓ సి లెటర్ ను అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణా జేడీపీటీసీ దా రి శెట్టి లావణ్య రాజేష్ చీ టీ వెంకట్రావు జగన్ రావు సంకే రాకేష్ మహా తేజ శేకర్ నరసయ్య మల్లయ్య తది తరులు పాల్గోన్నారు

Related Articles

Back to top button