కథలాపూర్

న్యాయం జరగాలి

viswatelangana.com

August 17th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో ఆర్ఎంపీ, పిఎంపీ మరియు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో కలకత్తా లో దారుణంగా హత్య కు గురైన మహిళకు న్యాయం జరగాలంటూ ఆమె చావుకు కారణం అయిన వారికి శిక్ష పడాలంటూ కొవ్వొతులతో ర్యాలీ నిర్వహించారు.

Related Articles

Back to top button