బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వెయ్యాలని కథలాపూర్ మండలం అంబారిపేట లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక బాపు రెడ్డి, వర్దినేని నాగేశ్వర్ రావు, చీటీ విద్యాసాగర్ రావు, కల్లెడ శంకర్, కరిపే సత్యం, జవ్వాజి ఆది రెడ్డి తదితరులు పాల్గొన్నారు.