viswatelangana.com
Date of Publish : 12 March 2025, 1:42 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యం పట్టివేత

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామం లో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నిలువచేసిన 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాదీనం చేసుకొని స్థానిక డీలర్ కు అప్పగించిన సివిల్ సప్లై అధికారులు. ఈ కార్యక్రమంలో డిటి వరప్రసాద్, ఎఫ్ ఐ రాజేంద్ర ప్రసాద్, ఆర్ ఐ పద్మయ పాల్గొన్నారు.

Change News Type