viswatelangana.com
Date of Publish : 11 September 2024, 1:40 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముట్టడి

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియమించాలి. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలని అలాగే నూతన మరియు వృత్తి కోర్సులను ప్రవేశపెట్టి పి హెచ్ డి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాతవాహన యూనివర్సిటీని ముట్టడించారు.. ఈ ముట్టడిలో ఏబీవీపీ, జగిత్యాల జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్ పాల్గొన్నారు

Change News Type