viswatelangana.com
Date of Publish : 19 April 2025, 1:13 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అడవి పంది నీ వధించిన వారిని పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లింగాపూర్ గ్రామంలో అడవి పంది మాంసాన్ని విక్రయిస్తున్నాడన్న సమాచారంతో గ్రామానికి వెళ్లి తనిఖీలు చేయగా దండుగుల నరసయ్య వద్ద అడవి పంది మాంసం దొరకగా పట్టుకొని కేసు బుక్ చేసి కోర్టు కు తరలించారు. ఈ కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ టీ. భూమేష్, సెక్షన్ ఆఫీసర్ మల్లయ్య, బీట్ ఆఫీసర్ పాష తదితరులు పాల్గొన్నారు.

Change News Type