viswatelangana.com
Date of Publish : 26 March 2024, 4:39 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అత్యవసర సమయంలో రక్తదానం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కొత్త పేట గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అను వ్యక్తి జగిత్యాలలో ఓ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఉండగా రక్తం మరియు ప్లేట్ లెట్ లేనందున సామాజిక సేవకులు మున్ను ను సంప్రదించగా అలురూ గ్రామానికి చెందిన మ్యాకల సంతోష్,సిద్దం వేణు ఏ పాజిటివ్ బ్లడ్ మరియు ప్లేట్ లెట్స్ ను అందించి ఆపదలో ఉన్న పేషెంట్ ప్రాణాలు రక్షించారు అత్యవసర సమయంలో స్పందించి సహాయం చేసిన వీరిద్దరిని పలువురు ప్రశంసించారు

Change News Type