viswatelangana.com
Date of Publish : 22 February 2024, 1:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అధికారులను సన్మానించిన మెప్మా ఆర్పీలు
featured

రాయికల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్వర్ గౌడ్ ను మరియు మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రకాష్ లను మెప్మా ఆర్పీలు శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సి ఓ శరణ్య మెప్మా ఆర్పీలు జయసుధ రమ్య సుమలత భాగ్యలక్ష్మి సుజాత లావణ్య అనూష రిజ్వాన జోత్స్న పాల్గొన్నారు

Change News Type