viswatelangana.com
Date of Publish : 03 March 2025, 2:21 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అన్న ప్రసాద వితరణ

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర దేవాలయ సన్నిది లో మాలజంగమ కుల మహేశ్వరుల సేవా సంఘం ఆద్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకోని అన్న ప్రసాదం స్వీకరించారు.ఈ కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాలజంగమ కులమహేశ్వరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Change News Type