viswatelangana.com
Date of Publish : 28 September 2024, 1:17 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో బిఆర్ఏస్ రాజ్యసభ ఎంపీ నిధులు 15 లక్షల రూపాయలతో నిర్మించబోయే నూతన రెండు సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఈ కార్యక్రమంలో వారితో పాటు కోరుట్ల మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, జగిత్యాల జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావు, పిఎసిఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు, గోపాల్, సంజీవ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Change News Type