viswatelangana.com
Date of Publish : 19 February 2025, 9:20 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అవినీతి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సిసిఆర్ సంస్థ సభ్యులు

కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ సంస్థ సభ్యులు రాయికల్ మండల తహసీల్దార్ కార్యాలయ అవినీతి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో సిసిఆర్ సంస్థ సెంట్రల్ సభ్యులు భూక్యా చరణ్ కాంత్, చంద్రకాంత్, రత్నాకర్,తాలూకా మల్లేష్,వివేకానందం, జయప్రకాశ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type