రైతు రుణమాఫీ రైతుబంధు పసుపు గిట్టుబాటు ధర ఇవ్వాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోఅసెంబ్లీ ముట్టడి కార్యక్రమంల లో కొడిమ్యాల నుండి వెళ్లిన రైతులను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కాంచనబాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలేటి నరసింహారెడ్డి రాచకొండ చంద్రమోహన్ అక్కనపెళ్లి నరేష్ ను అరెస్టు చేశారు