viswatelangana.com
Date of Publish : 24 March 2025, 1:33 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన జగిత్యాల జిల్లా రైతులు అరెస్ట్

రైతు రుణమాఫీ రైతుబంధు పసుపు గిట్టుబాటు ధర ఇవ్వాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోఅసెంబ్లీ ముట్టడి కార్యక్రమంల లో కొడిమ్యాల నుండి వెళ్లిన రైతులను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కాంచనబాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలేటి నరసింహారెడ్డి రాచకొండ చంద్రమోహన్ అక్కనపెళ్లి నరేష్ ను అరెస్టు చేశారు

Change News Type