viswatelangana.com
Date of Publish : 28 June 2025, 1:49 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులు తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లత

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని శ్రీరాములపల్లి, కొడిమ్యాల పూడూర్ గ్రామల లో రేషన్ షాపులను మల్యాల ఫుడ్ ఇన్స్పెక్టర్, కట్ట విష్ణు, తనిఖీ చేసి, శ్రీ హరి హర ఆగ్రో ఇండస్ట్రీస్ శ్రీ అమృత ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులు తనిఖీ చేయడం జరిగింది మిల్లులు రబీ సీజన్ 23-24 కి సంబంధించి ప్రభుత్వానికి చెల్లంచవలసిన సిఎంఆర్ గడువు తేదీ లోపల చెల్లించుటకు ఆదేశించినైనది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్ లత, డిఎం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్, డిటిసిఎస్ మల్యాల శ్రీ కట్ట విష్ణు, స్వామి ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆర్ ఐ కరుణాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Change News Type