viswatelangana.com
Date of Publish : 08 October 2024, 1:38 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జువ్వాడి కృష్ణారావు

కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్ లో ఆరెల్లి కిషోర్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఎంబేరి సత్యనారాయణ, తెడ్డు విజయ్, అల్లాడి శ్రీనివాస్, తునికి సాయి, అయిండ్ల గణేష్, నేతి శ్రీనివాస్, రాజ్ కిషన్, జాగిలం భాస్కర్, మ్యాదరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type