viswatelangana.com
Date of Publish : 18 February 2024, 3:08 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం
featured

భక్తుల సౌకర్యార్థం మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం తో పాటు పసుపుకుంకుమ ను నేరుగా భక్తుల ఇంటికి తెచ్చి ఇచ్చే సౌకర్యాన్ని టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ అందిస్తుందని మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పైన పేర్కొన్న స్కానర్ ద్వారా నేరుగా గాని పేటియం ఆఫ్ లో ఈవెంట్స్ లో నేరుగా 1 ప్రసాదం కు 299/- చెల్లించి బుక్ చేసుకోవచ్చును. అలాగే కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా బస్టాండ్ లోని కార్గో ఏజెంట్ ద్వారా ప్రసాదం ను బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ విజయ మాధురి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్తెలిపారు

Change News Type