Date of Publish : 11 November 2024, 4:13 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆర్థిక సహాయం అందజేత
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామంలోని మస్కట్ గ్రూప్ సభ్యులు అందరూ కలిసి ఇటీవల మస్కట్ లో గుండెపోటుతో మరణించిన పాలకుర్తి అశోక్ (లింగాపూర్) కుటుంబ సభ్యులను పరామర్శించి. వారికి మస్కట్ గ్రూప్ సభ్యుల తరఫున పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.