కోరుట్ల

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

viswatelangana.com

March 13th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
  • 9వ వార్డు వీరబత్తిని దశరథం ఆధ్వర్యంలో

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు,సహకరించిన జువ్వాడి నరసింగ రావు, జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, వీరబత్తిని దశరథం వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు బుస మాధురి, జిల్లా విజయలక్ష్మి, జనగం మాధురిమ, వెలుగూరి భాగ్యలక్ష్మి, బాస రాజేంద్రప్రసాద్, పెండ్యాల సురేష్, కాంగ్రెస్ కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button