viswatelangana.com
Date of Publish : 26 March 2024, 4:36 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆలయ హుండీ లెక్కింపు
featured

కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండిని మంగళవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన మండపంలో కూర్చుని హుండీ లెక్కించగా 60వేల 928 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈవో ఎం.విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పేడి వెళ్లి నరసయ్య ఆలయ ప్రధాన అర్చకులు బి.నరసింహ చారి, భక్తులు రేగుల భూమానందం, శ్రీనివాస్, రమేష్ గుప్తా, ప్రసాద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు..

Change News Type