viswatelangana.com
Date of Publish : 05 June 2024, 1:31 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకు సాధించిన విద్యార్థిని

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన జక్కుల కీర్తన నీట్ పరీక్షలో 720 మార్కులకు గాను 582 మార్కులు సాధించి ఆలిండియా స్థాయిలో 101268 వ ర్యాంక్ ఓబీసీ కేటగిరీలో 48085 వ ర్యాంక్ సాధించింది

Change News Type