viswatelangana.com
Date of Publish : 14 March 2025, 2:34 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఈరవైయి ఆరొవా కొండగట్టు అంజన్న గిరిప్రదక్షిణ

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోఈరవైయి అరొవా గిరి ప్రదక్షిణ సందర్భంగా హోలీ, పౌర్ణమి ఓకే రోజున రావడంతో గిరి ప్రదక్షణకు తెలంగాణలోని పలు జిల్లాలలో నుండి భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ లో పాల్గొన భక్తులకు ఆ ఆంజనేయస్వామి వారి కరుణా కటాక్షాలు పొందుతూ ఈ గిరి ప్రదక్షణ అరుణాచల గిరి ప్రదక్షిణ లాగా ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ గిరిప్రదక్షిన్ను, చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామ యువకులు, విద్యార్థులు, మహిళలు, నాయకులు ఈ కార్యక్రమంలోభాగస్వాములు అవుతున్నారు. వారికి ఆంజనేయస్వామి కరుణా కటాక్షాలు ఉండాలని శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ స్వామీజీ గురువు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొడిమ్యాల హిందు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

Change News Type