viswatelangana.com
Date of Publish : 30 September 2024, 4:22 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఉత్తమ్ ను పరామర్శించిన కృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతి చెందగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు విలేకరులతో ఫోన్ లో మాట్లాడుతూ పురుషోత్తం రెడ్డి మరణం చాలా బాధాకరమని అన్నారు. ఆయన వెంట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలాల జలపతి రెడ్డి ఉన్నారు.

Change News Type