viswatelangana.com
Date of Publish : 27 August 2024, 12:29 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఎస్సై అశోక్ కుమార్ ను సన్మానించిన జిల్లా విజిలెన్స్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్

జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఎస్సై తీగల అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా శాలువాతో సన్మానించిన జిల్లా విజిలెన్స్ ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ కురుసంగా వేణు, ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గంజాయి అలాగే గుడుంబాపై యువత బానిస కాకుండా చూడాలని, గంజాయి పై కఠిన చర్యలు తీసుకునే విధంగా తాను వ్యవహరిస్తానని, చట్టం ముందు అందరూ సమానులే అని, ముఖ్యంగా పౌరులు చట్టాల పట్ల బాధ్యతతో మెదలాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రం శేఖర్, చెలిమిల మల్లేశం బాబు తదితరులు పాల్గొన్నారు.

Change News Type