Date of Publish : 06 March 2025, 2:18 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…
ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.