viswatelangana.com
Date of Publish : 13 May 2024, 5:00 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఓటు వేసిన జువ్వాడి నరసింగ రావు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం 143వ బూతులో ఓటు వేశారు.అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ తో కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మ్యాకల నర్సయ్య,కస్తూరి రమేష్ ఓలెపు రాజేష్, బెల్లల రాజారెడ్డి, కోట గంగాధర్, పెండెం రమేష్, గంగధారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type