జగిత్యాల

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…

viswatelangana.com

March 6th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button