జగిత్యాల
ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్…

viswatelangana.com
March 6th, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



