viswatelangana.com
Date of Publish : 15 May 2024, 4:18 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ నియోజవర్గం పరిధిలోని మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామంలోని శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Change News Type