Date of Publish : 20 January 2025, 4:27 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో 12,01,392/- పన్నెండు లక్షల ఒకవేయ్యి మూడు వందల తొంభై రెండు రూపాయల విలువ గల 12 కళ్యాణ లక్ష్మిషాధి ముబారాక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.