viswatelangana.com
Date of Publish : 04 April 2024, 1:29 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కాంగ్రెస్ పార్టీలో చేరికలు

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శివాజీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి జీవన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు

Change News Type