viswatelangana.com
Date of Publish : 30 January 2024, 4:55 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
కుష్టు వ్యాధి నివారణ పై అవగాహన
featured

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్, వీరాపూర్, రామోజీ పేట గ్రామాల్లో మంగళవారం ఏఎన్ఎం హేమలత, ఆశా కార్యకర్తలు తులసి, మమత, శంకరమ్మ, గంగా కుష్టు వ్యాధి, నివారణ పై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులతో కుష్టి వ్యాధి అవగాహనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేపించారు.

Change News Type