కథలాపూర్

ఎనిమిది మంది పేకాట రాయుళ్లను పట్టుకున్న ఎస్సై

viswatelangana.com

June 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో శనివారం సాయంత్రం సమయంలో తాండ్రియాల గ్రామ శివారులో 8 మంది వ్యక్తులు మూడు పత్తలాట ఆడుతూ పట్టుబడగా వారి వద్ద నుండి రూపాయలు 8,650/- స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయనైనది అని కథలాపూర్ ఎస్సై జి నవీన్ కుమార్ తెలిపినారు.

Related Articles

Back to top button