కోరుట్ల

కోరుట్ల విద్యుత్ శాఖ జెఏవో గా కె ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

viswatelangana.com

October 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా కె ప్రసాద్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ మేరకు ఏఏవో భూమయ్య ను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం జెఏవో గా భాద్యతలు స్వీకరించిన ప్రసాద్ ను న్యాయవాది కస్తూరి రమేష్, నెమురి సురేష్, గ్యాండ్లోజీ శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పోతని గణేష్ మరియు విద్యుత్ శాఖ ఉద్యోగులు సన్మానించారు.

Related Articles

Back to top button