viswatelangana.com
Date of Publish : 20 December 2024, 4:37 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
క్విజ్ పోటీలో గెలుపొందిన ప్రభుత్వ పాఠశాల ఊట్ పల్లి విద్యార్థులు

కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ 13 ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఊట్ పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుపొందగా, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎంఈఓ లోకిని శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు అర్జున్, రాజయ్య, ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం లు సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, అల్లె పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type