viswatelangana.com
Date of Publish : 02 September 2024, 3:56 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గంభీర్ పూర్ చెరువును సందర్శించిన ప్రభుత్వ విప్

కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలో చెరువును వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెరువు కట్టను సందర్శించిన సందర్భంలో సకాలంలో స్పందించిన ఇరిగేషన్ డిఈ ప్రశాంత్ కుమార్ ఇరిగేషన్ జెఈ శ్రీనివాస్ లను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా రైతులు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Change News Type