viswatelangana.com
Date of Publish : 11 February 2024, 3:00 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గంభీర్ పూర్ లో బ్యాంకు ఏర్పాటు కోసం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని కలిసిన బిజెపి నాయకులు
featured

గంభీర్ పూర్ లో బ్యాంక్ ఏర్పాటు చేయడం వలన గంభీర్ పూర్, రత్నాల పల్లి, మోత్కూరావు పేట, గోవిందారం పరిసర గ్రామాల ప్రజలందరికీ, రైతులకు సౌకర్యంగా ఉంటుంది అని బండి సంజయ్ ని కోరగా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చి బిజెపి నాయకులు దాసరి జలంధర్ , కొత్తూరు నగేష్, బాస జలంధర్ తదితరులు కలిశారు.

Change News Type