viswatelangana.com
Date of Publish : 01 July 2025, 1:08 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గవర్నమెంట్ ప్లీడర్ గా నియామకమైన నర్సింగ్ కు సన్మానం

కరీంనగర్ జిల్లా కోర్టులో రెండవ అదనపు జిల్లా కోర్టు (ఎల్.ఆర్.ఎ.టి. ) లో ప్రభుత్వ స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఇటీవలే నియామకమైన జనగామ నర్సింగ్ న్యాయవాది. జగిత్యాల జిల్లా మేడిపల్లి గురుకుల జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా మాకు పాఠాలు బోధించిన గురువుగారిని ఈరోజు కరీంనగర్ జిల్లా కోర్టులో శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మా అభిమాన నాయకుడు మంద రవీందర్ అన్న సీనియర్ న్యాయవాది గారు. కెవిపిఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పారావు సురేష్ న్యాయవాది బచ్చల రాజేష్ వెల్గటూర్ మండలం కొండాపూర్ మాజీ ఉప సర్పంచ్ చెన్న కుమారస్వామి, బచ్చల అనిల్ పాల్గొన్నారు.

Change News Type