viswatelangana.com
Date of Publish : 02 October 2024, 4:20 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గాంధీ విగ్రహానికి పూల మాల వేసిన మున్సిపల్ వైస్ చెర్మన్ పవన్

కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్బంగా గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ అలాగే వార్డ్ కౌన్సిలర్లు పూల మాల వేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, వార్డ్ కౌన్సిలర్లు, మనేజర్ సి హెచ్ శ్రీనివాస్, మునిసిపల్ ఇంజనీర్. టి.అరుణ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, పుర ప్రముఖులు అలాగే ప్రజలు ఇట్టి కార్యక్రమములో పాల్గొన్నారు.

Change News Type