viswatelangana.com
Date of Publish : 13 May 2024, 1:10 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గుడి అభివృద్ధికి ఆర్ధిక సహాయం

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ లో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మెటుపెల్లి కి చెందిన బర్ల గౌతమ్ కుమార్ డాక్టర్ మౌనిక యం.డి దంపతులు యాబై వేల ఆర్థిక సహాయాన్ని ఆలయ అభివృద్ధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు కాకుస్తం వెంకట కృష్ణ వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ సంకోజి మహేష్, ఆలయ అర్చకులు కాకుస్తం వెంకట కృష్ణ, వెంకట రమణ మరియు జోగ రమేష్, జక్కుల రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు.

Change News Type