viswatelangana.com
Date of Publish : 21 October 2024, 4:03 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

కోరుట్ల పట్టణంలో కాలేజ్ గ్రౌండ్ సమీపంలో ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి వయస్సు 40 సంవత్సరాలు గల మృతదేహం ఉంది. ఇట్టి వ్యక్తి మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రి కోరుట్ల మార్చురీ గదిలో భద్రపరిచడమైనదని ఇతనిని ఎవరైనా గుర్తుపట్టినచో కోరుట్ల ఎస్సై 8712656790 కోరుట్ల సీఐ 8712656820 లకు సమాచారం అందించగలరు..

Change News Type