viswatelangana.com
Date of Publish : 12 February 2024, 2:53 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ
featured

కోరుట్ల మండలం జోగన్ పల్లి లో గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో లైన్ మెన్ భూమేశ్వర్,జే.ఎల్.ఏం లు నరేష్ కుమార్,ఓం ప్రకాష్, ఆపరేటర్స్ రాజేందర్,చందు మరియు ఏలేటి మహిపాల్ రెడ్డి, తేలు రాజ్ కుమార్, బూర్గుల శ్రీహరి, పోతవేని శేఖర్, ఇంద్రాల అశోక్, ఇంద్రాల హరీష్, కాంపెల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Change News Type