viswatelangana.com
Date of Publish : 29 June 2025, 1:16 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ఘనంగా శ్రీ వెంకటేశ్వర మనమయ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద పోచమ్మ బోనాలు

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర విశ్వబ్రాహ్మణ మనమయ సేవా సంఘం ఆధ్వర్యంలో అదివారం పెద్ద పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గాజోజి మురళి ప్రధాన కార్యదర్శి ఏనుగుర్తి శంకర్ కోశాధికారి గట్టుపల్లి నరేష్ కుమార్ ఉపాధ్యక్షులు సంకోజి అశోక్,పిప్పోజీ మహేందర్ బాబు సంఘ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Change News Type