viswatelangana.com
Date of Publish : 17 January 2025, 10:29 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
చేనేత పద్మ సమైక్య పట్టణ అధ్యక్షులుగా కటుకం గణేష్ నియామకం

చేనేత పద్మ సమైక్య కోరుట్ల పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన కటుకం గణేష్ ను నియమిస్తూ రాష్ర్ట అధ్యక్షులు కొండా రాం మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి రాంపల్లి బాలరాజు శుక్రవారం కటుకం గణేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కంటం ఉదయ్ కుమార్ నేత, కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి గజ్జెల్లి గణేష్, కోరుట్ల మండల అధ్యక్షులు గుండేటి సంతోష్ పాల్గొన్నారు.

Change News Type