కోరుట్ల

బిజెపి శ్రేణులు గడపగడప ప్రచారం.

viswatelangana.com

May 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు ముల్క ఆంజనేయులు( శక్తి కేంద్ర ఇన్చార్జ్ ) ఆధ్వర్యంలో v140. 141 బూత్ అధ్యక్షులు ముల్క మణిరాజ్ చింతకింది గోపాల్.ఇందూర్ పార్లమెంటు అభ్యర్థి ధర్మపురి అరవింద్ కమలం గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరిగింది.

Related Articles

Back to top button