viswatelangana.com
Date of Publish : 21 September 2024, 1:29 am Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జగిత్యాల జిల్లాస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామాజీపేట విద్యార్థులు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థిని విద్యార్థులు జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలకు సెలెక్ట్ అయినందున వారిని ప్రధానోపాధ్యాయులు అభినందించినారు వీరు వాలీబాల్ కబడ్డీ ఖో-ఖో మరియు అథ్లెటిక్స్ విభాగాలలో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ మరియు వ్యాయమ ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Change News Type