viswatelangana.com
Date of Publish : 25 September 2024, 1:25 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిఆర్వో ఉపాధ్యక్షుల నియామకం

జగిత్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పిఆర్వోగా రాయికల్ పట్టణానికి చెందిన నాగమల్ల శ్రీకర్ ఉపాధ్యక్షునిగా గరిపెల్లి శ్రీనివాసు ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు మైలారపులింబాద్రి నియామకపు పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకర్, శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన నియమాకని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు రాంబాబు. రాష్ట్ర నాయకులు గంప ఆనందం, జిల్లా నాయకులు లింగ శ్రీనివాస్, చింత అశోక్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు

Change News Type